Active Blogs | Popular Blogs | Recent Blogs భారత స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ తర్వాత చెప్పుకోదగ్గ యోధుడు నేతాజీగా పేరుపొందిన సుభాష్ చంద్రబోస్. గాంధీజీది మితవాదం. అహింసామార్గం. బోస్ ది అతివాదం. హింసాయుత మార్గం. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని నమ్మిన వ్యక్తి.
ఏ పద్ధతిలో పని చేసినా మన దేశ విముక్తి కోసం సర్వస్వం త్యాగం చేసిన మహానుభావులు వీరందరూ ! ఇలాంటి వారెందరి త్యాగఫలమో ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం...............
మిగిలిన వ్యాసానికి sirakadambam ను దర్శించండి.
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|