|
|
Articles: TP Features | పెరుగుతున్న అసహనం | |
| కిషన్ గారు,
కేసిఆర్ పొట్టకొరకు వచ్చిన ఆంద్రలను తిరిగిపొమ్మనలేదు. ప్రబుత్వాని చేతులో పెట్టుకొని తెలంగాణను దోచిన వారిని వెళ్ళిపొమ్మన్నాడు. కేసిఆర్ పై చేసిన మీవాదంలో నిజాయితి లేదు. ఇతర విషయాలపై, బారతదేశం పెద్దపెట్టున ఒక failed state. స్వాతంత్రం వచ్చిన తరువాత బారత జనాబ మూడు రెట్లు పెరిగింది. దానికి బాద్యులు ఎవరు? స్వాతంత్రం వచ్చినప్పుడు బారతదేశం ఒక పేద దేశము. ఇంతమందికి ఉద్యోగాలు, విద్య, నీరు, ఇండ్లు, వైద్యము ఎక్కడనుంచి రావాలి? బారత ప్రబుత్వం తన బాద్యతలను చక్కగా నిర్వర్తించిందా? మీరు తప్పు పట్టాలిసినది బారతప్రబుత్వాన్ని కాని ప్రాంతీయ తత్వాన్ని కాదు. ప్రాంతీయులు తమ వనరులను తాము అనుబవించాలి అని కోరడంలో తప్పేమి? యునైటెడ్ నేషన్ చార్టరలో వనరులు లోకల్ ప్రజలకు చెందిన తరువాతనే ఇతరులు వాడుకోవాడానికి హక్కు ఉంది అని తెలిపింది. బారత ప్రబుత్వ 11 పంచవర్ష ప్రణాలికలలో ఎక్కువగా లాబపడింది నగర(urban) ప్రజలే. అబివృద్దిచెందని ప్రజలు ప్రతి ప్రాంతంలో తమ వనరులు తమకే దక్కాలని తిరుగబడుతున్నారు. ఇది న్యాయమైన పోరాటం. నగర ప్రజలు అందరి అబివృద్దికి మొదటినుంచి పాటు పడితె ఈ ప్రాంతీయ బావాలు వచ్చేవి కావు.
Posted by: Mr. PS Rao At: 18, Feb 2010 1:56:51 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|