తిరుమలలో మళ్లీ చిరుత Tirimala, April 27:
తిరుమలలో మళ్లీ చిరుత సంచారం కలవరపెడుతున్నది. జూ పార్క్ రోడ్డు నుంచి తిరుమల టోల్ గేటు మీదుగా చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్తూ కనిపించింది.
చిరుత సంచారం గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు.
ఇటీవల తిరుమలలో చిరుత సంచారం ఎక్కువైంది. రెండు వారాల కిందట కూడా చిరుత సంచరిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
దీంతో అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వచ్చే శ్రీవారి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. Tirimala, April 27:
తిరుమలలో మళ్లీ చిరుత సంచారం కలవరపెడుతున్నది. జూ పార్క్ రోడ్డు నుంచి తిరుమల టోల్ గేటు మీదుగా చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్తూ కనిపించింది.
చిరుత సంచారం గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు.
ఇటీవల తిరుమలలో చిరుత సంచారం ఎక్కువైంది. రెండు వారాల కిందట కూడా చిరుత సంచరిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
దీంతో అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వచ్చే శ్రీవారి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు.
News Posted: 27 April, 2025
|