12 వాహనాలు స్వాధీనం
కడప : కడప గనులు, భూగర్భ శాఖాధికారులు వేర్వేరు చోట్ల దాడులు నిర్వహించి12 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 10 లారీలు కాగా, మిగిలిన రెండు వాహనాలు లారీలు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వీటిని గుర్తించి కేసులు నమోదు చేసారు. అలాగే ఒక్కోక్క లారీకి ఏడు వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు.
News Posted: 12 February, 2010
|