ముగ్గురి హత్య
రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమనాక లాకుల వద్ద ఓ వ్యక్తి ముగ్గురిని నరికి చంపాడు. స్థానికంగా ఘటన శుక్రవారం తీవ్ర సంచలనం కలిగించింది. ముద్రగడ హనుమంతరావును, ఆయన కుమారులు సూర్యనారాయణ, సత్తిబాబులను ప్రత్యర్థులను పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలుస్తోంది.
News Posted: 26 February, 2010
|