క్రికెట్ స్టేడియంకు సిఎమ్ శంకుస్థాపన
గుంటూరు : మంగళగిరిలోని ఉడా టౌన్ షిప్ ప్రాంగణంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి నేడు శంకుస్థాపన చేశారు. తదుపరి ఆయన తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు బయలుదేరివెళ్ళారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న ఈ స్టేడియంలో స్విమింగ్ ఫూల్, క్రికెట్ అకాడమెమీ ఏర్పాటు చేయనున్నారు.
News Posted: 14 February, 2009
|