క్వారీలో మృతదేహాలు
చిత్తూరు : జిల్లాలోని వరదాయపాలెం మండలం మరదాయకుంటలోని ఒక క్వారీలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటిలో ఒకటి పురుషునిది కాగా, మరో రెండు యువతులవి. ఈ మూడు మృతదేహాలూ శ్రీకాళహస్తిలోని డిగ్రీ కళాశాల విద్యార్థులవని పోలీసులు గుర్తించారు. ఈ విద్యార్థులు కేవీపురం మండలంలోని కార్లపూడికి చెందినవారని తెలుస్తోంది.
News Posted: 26 February, 2009
|