'ఉల్లంఘన'పై కలెక్టర్ ఆగ్రహం
తిరుపతి : టిడిపి ఛైర్మన్ కరుణాకరరెడ్డి, తుడా ఛైర్మన్ భాస్కర రెడ్డి పేర్లతో గోడలపై రాతలు రాయటంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘన చేసారంటూ ఆయన మండిపడ్డారు. వెంటనే ఆ రాతలని తొలగించాలని నోటీసులు జారీ చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ నాయకులు, అధికారులు సహకరించాల్సిన బాధ్యత ఉందన్నారు.
News Posted: 5 March, 2009
|