గుంటూరు : రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు సమీపిస్తున్నాయనగానే పోలీసులు ముందుగానే ఫ్యాక్షన్ ప్రాంతాలపై దృష్టి నిలిపారు. ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేప్టటి బాంబులుంటే స్వాధీనం చేసుకుంటునన్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని నకరికల్ మండలం గొంగడకుంటలో ఓ స్మశానవాటికలో నాటుబంబులు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టి 57 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు.