రోజాకు పరాభవం
తిరుపతి : ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన తెలుగు మహిళా అధ్యక్షురాలు రోజాకు పరాభవం ఎదురైంది. చిత్తూరు జిల్లా ఎర్రావానిపాలెం మండలం బందవాని పల్లెలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆమెను గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో టిడిపీ కార్యకర్తలకు, గ్రామస్థులకు మధ్య ఘర్షణ జరగండంతో పోలీసులు గాల్లో కాల్పులు జరపాల్సి వచ్చింది
News Posted: 20 March, 2009
|