శ్రీవారి సన్నిధిలో 'చిరు' సతీమణి
తిరుపతి : ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి నామినేషన్ వేయనుండడంతో శ్రీమతి రేఖ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆమెకు పార్టీముఖ్యులు, కుటుంబ సన్నితులు స్వాగతం పలికారు. అక్కడినుండి ఆమె కాణిపాకం వెళ్ళి శ్రీ సిద్ధి వినాయకుడుని దర్శించుకున్నారు. శ్రీమతి సురేఖ కూడా చిరంజీవి కోసం ప్రచారం చేయనుండడంతో స్వామివారి ఆశ్శీలు కోసం ఆమె ఇక్కడుకు వచ్చినట్లు తెలుస్తోంది.
News Posted: 1 April, 2009
|