మోరాయించిన ఈవీఎంలు
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభం కాగానే పలు చోట్ల ఈవీఎంలు మోరాయించాయి. దీంతో పోలింగ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. కుప్పం, చంద్రగిరి, కాళహస్తి, తంబళ్లపల్లి మండలాల్లో పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది.
News Posted: 23 April, 2009
|