తిరుచానూరులో ఉద్రిక్తత
తిరుపతి : ప్రభుత్వ భూముల్లో పేదలు గుడిసెలు వేసుకోవటంతో మున్సిపల్ అధికారులు గుడిసెల తొలగింపు చర్యలు చేపట్టారు. అయితే వారి చర్యలను వామపక్ష కార్యకర్తలు, స్థానికులు అడ్డుకున్నారు. దాంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్తితి నెలకొంది.
News Posted: 11 May, 2009
|