ఏసీబీకి చిక్కిన ఫుడ్ ఇనస్పెక్టర్
గుంటూరు : గుంటూరులో ఓ అవినీతి చేప ఏసీబీ అధికారులకు చిక్కింది. నగరంలోని అశోక నగర్ లో ఫుడ్ ఇన్ స్పెక్టర్ రామకృష్ణారావు, అటెండర్ చంద్రశేఖర రావు రెండు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పధకం ప్రకారం పట్టుకున్నారు.
News Posted: 29 May, 2009
|