నకిలీ నాణాలు స్వాధీనం
అనంతపురం : నకిలీ బంగారు నాణాలు అమ్ముతున్న ముఠాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా పెనుగొండలో పదకొండు మంది సభ్యులు ఓ ముఠాగా ఏర్పడి బంగారు నాణాలు విక్రయిస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వీరి వద్దనుండి నకిలీ నాణాలను, నగదను వారు స్వాధీనం చేసుకున్నారు.
News Posted: 30 May, 2009
|