తిరుపతి : తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. విద్యార్థులకు సెలవులు పూర్తికావడంతో క్యూ కాంప్లెక్స్ లో 11 కంపార్ట్ మెంట్ లు మాత్రమే భక్తులతో నిండాయి. శ్రీవారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోందని టిటిడి వర్గాలు పేర్కొన్నాయి.