తిరుపతి : హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య నడిచే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సాంకేతిక లోపంతో సోమవారం తిరుపతి సమీపంలోని ఎస్వీ వర్శిటీ రైల్వేగేటు వద్ద నిలిచిపోయింది. దీంతో ప్రయాణీకులు అసౌకర్యానికి గురైయ్యారు. రైలు సుమారు అరగంట పాటు నిలిచిపోవడంతో భారీగా వాహనాలకు అంతరాయం ఏర్పడింది.