ఆయేషా హత్య కేసు విచారణ
విజయవాడ : నిమ్రా కళాశాల బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ఆయేషామీరా హత్య కేసులో సాక్ష్యం చెప్పేందుకు హాస్టల్ వార్డెన్ దంపతులతో పాటు, ఆమె సహ విద్యార్థిని సుల్తానా మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో నిందితుడుగా భావిస్తున్న సత్యంబాబు కూడా కోర్టుకు హాజరయ్యా. కాగా సాక్ష్యులను పోలీస్ వాహనంలో తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ ఓపీడీఆర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
News Posted: 18 August, 2009
|