విరిగిపడ్డ కొండచరియలు
విశాఖపట్నం : విశాఖ జిల్లా బొర్రా - సిమ్లిగూడ మార్గమధ్యంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. రైల్వే ట్రాక్ పై బండరాళ్ళు విరిగిపడటంతో రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొత్త వలస, కిరండోల్ మధ్య రైళ్ళ రాకపోకలను నిలిపివేశారు.
News Posted: 1 October, 2009
|