బీజేపీ కార్యవర్గం
విళాఖపట్నం : భారతీయ జనతా పార్టీ నగర శాఖకు కొత్త కార్యవర్గం బాధ్యతలను స్వీకరించింది. అధ్యక్షుడిగా ఎం. నాగేంద్ర, కౌన్సిల్ సభ్యులుగా కశిరెడ్డి సత్యనారాయణ, పి. శంకరరావు, బి. ఎ నాయుడు, కె. రాము, కృష్ణ తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు.
News Posted: 10 January, 2010
|