28న ఉప ఎన్నిక
కాకినాడ : కాకినాడ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవికి, పిఠాపురం చైర్ పర్సన్ పదవికి ఈ నెల 28న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పి రమాకాంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. కాకినాడ డిప్యూటీ మేయర్ గా వ్యవహరించిన కౌన్సిలర్ రాజీనామా చేయడం, పిఠాపురం చైర్ పర్సన్ గా పని చేసిన రాజరాజేశ్వరి మృతి చెందడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి.
News Posted: 19 February, 2010
|