'15 మెరైన్ పోలీసుస్టేషన్లు'
విజయవాడ : రాష్ట్రంలో మరో 15 మెరైన్ పోలీస్టేషన్ లను ఏర్పాటు చేస్తామని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. సోమవారం ఆమె మచిలీపట్నం పోలీసుస్టేషన్, గిలకలదిండి మెరైన్ స్టేషన్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, కృష్ణా జిల్లాలో మరో రెండు మెరైన్ పీ ఎస్ లు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే మహిళల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని సబితా తెలిపారు.
News Posted: 1 March, 2010
|