నిజామాబాద్ : మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుక్యాంపులో పార్లమెంట్ స్పీకర్ సోమనాథ్ చటర్జీ శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పొల్గొననున్నారు.శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద జవహర్ లాల్ నెహ్రూ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించున్నారు. 24 కో్ట్లతో లక్ష్మీ కాల్వ ఎత్తిపోతల పథగానికి శంకుస్థానప చేస్తారు. తదుపరి బాల్గొండ మండలంలోని జలాల్ పూర్ లో 53 కోట్లతో నిర్మించిన తాగునీటి పథకాన్ని ప్రారంభిస్తారు. స్పీకర్ సురేష్ రెడ్డి ఈ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.