అనంతపురం : జిల్లాలోని పెనుకొండలో ఓ యువకుడిని అనుమానాస్పదంగా దారుణ హత్యకు గురయ్యాడు. పెనుకొండ ఆర్టీసి బస్ స్టాండ్ మరుగుదొడ్డిలో యువకుని మృతదేహం లభ్యమైంది. యువకుని హత్యకు వ్యక్తిగత కక్షలా లేక ఫ్యాక్షన్ హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలియరాలేదు.