మల్లన చెంత జెసి
కర్నూలు : మంత్రి జెసి దివాకర్ రెడ్డి దంపతులు గురువారం శ్రీమల్లికార్జున స్వామి, భ్రమమారాంబికా దేవిలను దర్శించుకున్నారు. వారు శ్రీశైల మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబికా దేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేకు పూజలు నిర్వహించారు. తదుపరి అమ్మవారి ఆలయంలో వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో బిల్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం చిత్త శుద్దిని నిరూపించుకుందన్నారు.
News Posted: 6 March, 2009
|