లారీలు ఢీ : 4 మృతి
ఏలూరు : బసివిరెడ్డి పేట వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు.. పశ్చిమగోదావరి జిల్లా నిడుదవోలు మండలం బసివిరెడ్డి పేట వద్ద రెండు లారీలు ఒకదానితొ ఒకటి ఢీ కొనడంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని నిడుదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News Posted: 7 March, 2009
|