పేలుడు పదార్థాలు స్వాధీనం
కరీంనగర్ : జిల్లాలోని భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ లో ఓ ఇంట్లో భారీ పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 200 డిటోనేటర్లను, 200 జిలెటిన్ స్టిక్స్, 75 అమోనియం నైట్రేట్ బస్తాలను వారు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 23 March, 2009
|