సిఎమ్ రోడ్ షో
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి నేడు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. నామినేషన్ల గట్టం ముగియగానే వైఎస్ తొలి విడత జిల్లా పర్యటనకు రావడం పార్టీ ప్రచారం మరింత ఊపందుకోనుంది. తొలివిడతగా సిఎమ్ అయిదు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. బాల్కొండలో ప్రారంభమయ్యే వైఎస్ రోడ్ షోతో పాటు ఆర్మూరు, నిజామాబాద్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు.
News Posted: 31 March, 2009
|