వై.ఎస్.జగన్ నామినేషన్
కడప : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. పులివెందులలోని తన స్వగృహం నుండి బయలుదేరి గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. తదుపరి కలెక్టరేట్ కు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రెసిడెంట్ కె.సురేష్ బాబు, ఎంపీ వై.ఎస్.వివేకానంద రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
News Posted: 3 April, 2009
|