అతిసారానికి ఒకరు బలి
కర్నూలు : సి.బెళగుల్ మండలం పొలకల్ లో అతిసార వ్యాధికి ఒకరు బలయ్యారు. కర్నూలు జిల్లాలో అతిసారం మరో సారి విజృంభించింది. సి.బెళగుల్ మండలం పొలకల్ లో 50 మంది అస్వస్థకు గురికాగా, ఒకరు మరణించారు. అనారోగ్యం పాలైన వారిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు.
News Posted: 4 April, 2009
|