తల్లీ కూతుళ్ల ఆత్మహత్య
కడప : ఆర్ధిక ఇబ్బందులు, భర్త చేసిన అప్పులు తట్టుకోలేక తల్లి పిల్లలకు పురుగుల మందు ఇచ్చి, ఆమె కూడా తాగి ఆత్మహత్య చేసుకుంది. అట్లూరు మండలం వెంకటాపురం గ్రామంలో మహాలక్ష్మి అనే మహిళ ప్రసన్న, కామేశ్వరి అనే తన ఇద్దరి పిల్లలచేత పురులుగుల మందు తాగించి, తాను కూడా తాగి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త ఎల్లారెడ్డి రెండు నెలల క్రితం కువైట్ వెళ్ళాడు.
News Posted: 10 April, 2009
|