కర్నూలు : మలి విడత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు కర్నూలులో ప్రసంగిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాయలసీమ ప్రాంతాలను హైదరాబాద్ కు దీటుగా అభివృద్ధి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారం కోసం కల్లబొల్లి మాటలు చెప్తున్న వాళ్ళను నమ్మకుండా నిజాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన సీమ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.