ప్రశాంతంగా పోలింగ్
అనంతపురం : అనంతపురం జిల్లాలో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు, 14 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 8 గంటల ప్రాంతంలో పోలింగ్ మందగొడిగా సాగినా తదుపరి వేగం పుంజుకుంది. 27 లక్షల 90 వేలమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
News Posted: 23 April, 2009
|