ట్రాక్టర్, ఆటో ఢీ
ఏలూరు : పశ్చిమ గోవదావరి జిల్లా లో ట్రాక్టర్ ఆటో ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. జంగారెడ్డి గూడెం మండలం జీలుగుమిల్లి వద్ద ఈ ప్రమాదం సంభవించడంతో గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి వైధ్య సేవలు అందించారు.
News Posted: 14 May, 2009
|