కాకినాడ : ఏలేశ్వరానికి చెందిన గోపీ శివకాంత్ అనే విద్యార్థి జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు సాధించాడు. ఐఐటీ జేఈఈలో 2009 లోకాకినాడ `ఆదిత్య' విద్యార్థులు 10 ర్యాంకులు సాధించి విజయభేరి మోగించారు. ఆదిత్య టాలెంట్ స్కూల్ లో ఇంటిగ్రేటెడ్ సిలబస్ ను అభ్యసించడం వల్లే అనేక టాలెంట్ టెస్టులలో ప్రథమ స్థానం పొందటంతో పాటు అనేక స్కాలర్ షిప్ లను కూడా కైవసం చేసుకున్నాని శివకాంత్ చెప్పాడు.