వరంగల్ : ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసీఏ చదువుతున్న దేవేందర్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు వెలుగులోకి రాపోయినప్పటికీ అతని తల్లి తండ్రులు మాత్రం ర్యాగింగ్ వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసున్నాడని ఆరోపిస్తున్నారు. ర్యాగింగ్ కు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.