గుంటూరు : కరాలపాలెంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గ్రామంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపధ్యంలో గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం కరాలపాలెంలో నాటుబాంబులు బయటపడ్డాయి. ఈ సంఘటనతో పోలీసులు విస్తుతంగా తమ సోదాలను కొనసాగిస్తున్నారు.