ఛైర్మన్ కు తప్పిన ప్రమాదం
గుంటూరు : జిల్లాలో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఛైర్మన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. దుగ్గిరాల వద్ద ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీ కొనడంతో ఆయన స్వల్పగాయాలతో బయటపడగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. డైవర్ పరిస్థితి మిషమంగా ఉంది. క్షతగాత్రులను తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
News Posted: 12 June, 2009
|