బియ్య నిల్వలు పట్టివేత
రాజమండ్రి : జిల్లాలో అక్రమంగా బియ్యం నిల్వలు ఉన్నట్లు తెలియడంతో విజిలెన్స్ అధికారులు రైస్ మిల్లులపై దాడులు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం చెల్లూరులో ని శ్రీచైతన్య రైసు మిల్లులో రూ.13 కోట్లకు పైగా ఉన్న బియ్యం నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే జడ్ మేడపాడు, వేములపల్లిలో ఉన్న రైస్ మిల్లు గిడ్డంగులను విజిలెన్స్ అధికారులు సీజ్ చేసి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
News Posted: 12 June, 2009
|