డిజీపీని కంట్రోల్ చేయండి
గుంటూరు : టీఆర్ఎస్ లో అంతర్గత ప్రజాస్వామ్య లేదని సిపిఐ నేత నారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ముద్దాయిని చేసి మాట్లాడే హక్కు డీజీపీ యాదవ్ కు లేదని ఆయన అన్నారు. డీజీపి చర్య ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా ఉందన్నారు. నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ డీజీపీని సిఎం అదుపు చేయాలని, లేదంటే ఉద్యమాల ద్వారా డీజీపీ నియంతృత్వ పోకడలకు అడ్డు కట్ట వేస్తామన్నారు.
News Posted: 17 June, 2009
|