అనంతపురం : ఓ రైతు నుంచి రెండువేల రూపాయలు లంచం తీసుకుంటున్న పశువైద్యాధికారి అవినీతి నిరోధక శాఖవారికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అనంతపురం జిల్లా గుంతకల్ పశువైద్యాధికారి డా.వెంకటస్వామి ఓ రైతు నుంచి రెండువేల రూపాయలను తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు.