జేఎన్ టియులో వెబ్ కౌన్సిలింగ్
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లాలో సమృద్ధిగా ఉన్న చమురు, సహజవాయు నిక్షేపాల దృష్ట్యా జేఎన్ టియులో పెట్రో కెమికల్ ఇంజనీరింగ్ విభాగాన్ని ప్రవేశపెడుతున్నట్లు కాకినాడ జేఎన్ టియు ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సు మొదలు పెడుతున్నట్లు వీసీ అప్పారు తెలిపారు. దీంతో పాటు ఎంసెట్, ఐసెట్ విద్యార్థుల కోసం తొలిసారిగా జేఎన్ టియులో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
News Posted: 22 June, 2009
|