విద్యార్థినుల ఆత్మహత్య యత్నం
కరీంనగర్ : చిగురు మామిడి మండలం ఉల్లం పల్లిలో డిగ్రీ చుదువుకుంటున్న ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతోనే వీరు ప్రాణత్యాగానికి సిద్ధపడినట్లు అనుమానిస్తున్నారు. స్రవంతి, భవాని, సుమతి అనే ముగ్గురు విద్యార్థినులూ విషయం తాగి ఆత్మహత్య చేసుకునేదంకు సిద్ధపడ్డారు. స్థానికులు వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 29 June, 2009
|