తండ్రీ, కూతుళ్ళ ఆత్మహత్య
గుంటూరు : అప్పుల బాధను తట్టుకోలేక కూతురుతో సహా ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం శ్రీరంగాపురంలో ఓ కుటుంబం పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. ఆర్థికంగా ఏర్పడిన ఇబ్బందుల వల్ల వారు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు.
News Posted: 2 July, 2009
|