రేషన్ బియ్యం స్వాధీనం
గుంటూరు : జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 600 వందల బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లాలోని పత్తిపాడు, పెదనందిపాడు నుండి బియ్యం బస్తాలను తరలిస్తున్న వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు.
News Posted: 8 July, 2009
|