కవి గాయక సమ్మేళనం
తిరుపతి : ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో ఆగస్టు 1, 2, 3 తేదీలలో పాటల పండుగ కార్యక్రమాన్నినిర్వహించనున్నారు. ఆలాపన, అన్నమయ్య ఆణిముత్యాలు అన్న పేరున రాష్ట్ర స్థాయి కవి గాయక సమ్మేళనం జరపనున్నట్లు ఆహ్వానం సంఘం అధ్యక్షుడు తితిదే మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాలతో పాటు పదివేల మంది జానపద కళాకారులతో ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
News Posted: 17 July, 2009
|