మల్లన్న ఆలయం మూసివేత
శ్రీశైలం : సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా శ్రీశైల మల్లికార్జునస్వామివార్ల ఆలయాన్ని మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి బధవారం 7.30 గంటల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ రోజున జరిగే కల్యాణోత్సవం, దర్శన, ఆర్జిత సేవలను రద్దు చేశారు. బుధవారం పుణ్యావచనం, శుద్ధి కార్యక్రమాల తదుపరి ఉదయం 10.30 గంటలకు స్వామివారి దర్శనం, పూజలు ప్రారంభమవుతాయి.
News Posted: 21 July, 2009
|