ఫ్యాక్షన్ గొడవల్లో ఇద్దరు మృతి
గుంటూరు : గుంటూరు జిల్లా దైదాలో మరోసారి ఫ్యాక్షన్ గొడవలు తెరపైకి వచ్చాయి. ఈ ఫ్యాక్షన్ గొడవల్లో ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం ఉదయం టిడీపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య బాంబు దాడులు జరగడంతో ఈ దుర్ఘట చోటుచేసుకుంది.
News Posted: 27 July, 2009
|