లారీ బోల్తా.. ఇద్దరు మృతి
అనంతపురం: అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కబందూరు మండలం మొళకలూరు వద్ద లారీ అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 1 August, 2009
|