రోడ్డు ప్రమాదంలో చిన్నారుల మృతి
కర్నూలు : కర్నూలు జిల్లా ఆదోని మండలం ఎరిగిరి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు నలుగురు చిన్నారులు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఆటో బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. స్పందించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన చిన్నారులను కరీంనగర్ కు చెందినవారుగా గుర్తించారు.
News Posted: 6 August, 2009
|